Home » Lok Sabha
ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. జులై19 నుంచి ఆగస్టు 13వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
తిరుపతి ఉపఎన్నికలపై అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జనసేన, బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా లాభం లేదని వైసీపీ అంటుంటే.. ఫ్యాన్, సైకిల్ పార్టీలు అధికారం కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయని కమలం పార్టీ ఆరోపిస్తోంది.
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) 74శాతానికి పెంచుకునేందుకు వీలు కల్పించే బీమా సవరణ బిల్లు 2021కు లోక్సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమెదం తెలిపింది.
ఢిల్లీపై కేంద్రానికి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. వివాదాస్పద 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ(GNCTD)సవరణ బిల్లుకు సోమవారం(మార్చి-22,2021) లోక�
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడమే భాగంగా పావులు కదుపుతోంది.
Tirupati Lok Sabha : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటాడా ? లేక జనసేన క్యాండిడేట్ ఉంటాడా ? అనే ఉత్కంఠకు తెరపడింది. పోటీపై ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉండనున్నారు. ఈ ఎన్నికపై జనసేన అధినేత పవన్ తో బీజేపీ రాష�
Tirupati Lok Sabha by-election : తిరుపతిలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అటు …తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ లక్�
Tirupati Parliamentary by-poll : తిరుపతి పార్లమెంట్ ఉప పోరుతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించి మిగతా పార్టీలకు టిడిపి సవాల్ విసరగా, అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చి అందరికీ షాక్ ఇచ్చింది వైసిపి. మరోవైపు తమ �
Rajya Sabha : చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు Defence Minister రాజ్ నాథ్ సింగ్. చైనా బోర్డర్ పై నెలకొన్న వివాదంపై ఆయన రాజ్యసభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని రాజ్ నాథ్ స్మరించుకున్నారు. గాల్వాన్ లో చైనా బలగాలకు గట్టిగ�
BJP MP Ravi Kishan : బాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు నేతలు, నటుల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. కొందరి కోసం అందర్నీ విమర్శించడం తగదని రాజ్యసభలో వె