Home » Lok Sabha
భారత్లో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ… దేశంలోని ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం (సెప్టెంబర్ 14) ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 ప్రత్యేక పరిస్థితుల మధ్య… పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారం�
పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వే
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తో నేతలు కన్నుమూస్తున్నారు. తాజాగా మాజీ ఎంపి నంది ఎల్లయ్య (78) తుదిశ్వాస విడిచారు. 2020, జులై 29వ తేదీన కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను కుటుంబసభ్యుులు నిమ్స్ ఆసుపత్రిలో చేరిపించారు. అప్పటి నుంచి వైద�
లోక్ సభలో ప్రధాన మంత్రి మోడీ పంచ్ డైలాగ్లు విసిరారు. ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి. అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ..నవ్వుతూ ఎంజాయ్ చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవ�
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరిగ�
దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (NRC) ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్ సభలో ఎన్ఆర్సీ అమలుపై లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో NRC ప్రవేశపెట్టేందు
జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సెషన్ ను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెం�
దేశం మొత్తం ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లును కొందరు వ్యతిరేకిస్తుంటే కొందరు స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్గా శరణార్థుడిగా శ్రీలంక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్క�
దేశంలో ఉల్లి ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఏపీలో కిలో ఉల్లి 150 కి చేరితే, తమిళనాడులో 180కి చేరింది. హైదరాబాద్ లో 130-150 మధ్య ఉల్లిధర పలుకుతోంది. కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఉల్లిపాయ
తెలుగు దేశం ఎంపీ రామ్ మోహన్ నాయుడు.. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటులో గట్టిగా వినిపించే గళం అతనిదే. అతని మాటలకు పార్లమెంటులో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. పార్లమెంటులో ప్రశ్నలు సంధించాలన్నా.. ఉపన్యాసాలతో ఆకట్టుకోవాలన్నా రామ్మోహన్ నాయుడు పద్దత�