Home » Lokesh
చంద్రబాబు ఉన్నది వెల్ నెస్ సెంటర్లో కాదు జైల్లో వున్నారు. నేరం చేసిన వాళ్ళు ఉండేందుకే జైల్లో పెట్టింది. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే వార్తలు కేవలం సింపతీ కోసమే.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన చేపట్టారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వత్తులు, కాగడాలు వెలిగించి నేతలు నిరసన తెలిపారు.
నిబంధనలపై లోకేశ్ సవాల్
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. దీంతో 41 ఏ నోటీసు ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లడలేదని నిలదీశారు. చిరంజీవిని రాజమండ్రి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేస్తే ఎందుకు పవన్ ఖండించ లేదని ప్రశ్నించారు.
తాము శాంతి కామకులుగా ఉన్నాం కాబట్టే..లోకేష్ పాదయాత్ర చేసుకుంటున్నారని తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే.. పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ముందుకు వెళ్ళదని హెచ్చరికలు జారి చేశారు.
రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.
లోకేష్ చేసేది పాదయాత్ర కాదు గందరగోళం యాత్ర అని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర 200 రోజులైనా ఇంకా ఎన్ని రోజులైనా ప్రయోజనం లేదన్నారు.