Home » loksabha elections
Mood of the Nation : దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే సర్వే ప్రకారం.. 324 సీట్లతో
AP CM Jagan : ఏపీ ఫలితాలపై ఫస్ట్ టైమ్ సీఎం జగన్ రియాక్షన్
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. 48 గంటల పాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
BRS Leaders : ఇంకా ప్రచారం మొదలు పెట్టని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
మార్చి 20న వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. సీఎం జగన్ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
MP Pasunuri Dayakar : పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్తులను తిప్పుకోవడంపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు.
etela rajender breakfast meeting : మాజీమంత్రి ఈటల రాజేందర్ మాత్రం.. మల్కాజ్ గిరి టికెట్ తనకే కన్ఫామ్ అయిందంటూ కార్యకర్తలు, నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్కే కాదు.. రేవంత్రెడ్డికి రాజకీయంగా పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణలో తిరుగులేని నేతగా రేవంత్రెడ్డి నిలుస్తారు. లేదంటే సొంత పార్టీ నుంచే రేవంత్ ఊహించని విమర్శలు ఎదుర్కోవాల్స
ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడ
లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్