Home » loksabha elections
AP CM Jagan : ఏపీ ఫలితాలపై ఫస్ట్ టైమ్ సీఎం జగన్ రియాక్షన్
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. 48 గంటల పాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
BRS Leaders : ఇంకా ప్రచారం మొదలు పెట్టని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
మార్చి 20న వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. సీఎం జగన్ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
MP Pasunuri Dayakar : పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్తులను తిప్పుకోవడంపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు.
etela rajender breakfast meeting : మాజీమంత్రి ఈటల రాజేందర్ మాత్రం.. మల్కాజ్ గిరి టికెట్ తనకే కన్ఫామ్ అయిందంటూ కార్యకర్తలు, నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్కే కాదు.. రేవంత్రెడ్డికి రాజకీయంగా పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణలో తిరుగులేని నేతగా రేవంత్రెడ్డి నిలుస్తారు. లేదంటే సొంత పార్టీ నుంచే రేవంత్ ఊహించని విమర్శలు ఎదుర్కోవాల్స
ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడ
లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్
ఇతర ప్రాంతాల గురించి మాట్లాడితే, చంబల్లో బీజేపీకి మూడు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మహాకౌశల్లో బీజేపీకి నాలుగు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మాల్వా ప్రాంతంలో నాలుగు సీట్లూ బీజేపీకే.. భోపాల్లాగా మాల్వాలో కాంగ్రెస్కు ఏదైనా సీటు వచ్చే అవక