-
Home » loksabha polls
loksabha polls
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు సర్వంసిద్ధం..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
తెలంగాణలో పోలింగ్కు సర్వంసిద్ధం.. అత్యధిక అభ్యర్థులు బరిలోఉన్న నియోజకవర్గం ఏదో తెలుసా?
రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ స్టేషన్లు, అత్యల్పంగా మహబూబాబాద్ లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
Remote Voting : ఓటర్లకు గుడ్ న్యూస్, పోలింగ్ బూత్కు వెళ్లకుండానే ఓటు వేయొచ్చు
ఓటర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇకపై పోలింగ్ రోజున బూత్లకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచైనా ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి రావొచ్చు. ఇందుకోసం..
రెండవ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల సమరంలో లోక్సభ రెండవ దశ పోలింగ్ ప్రారంభం అయింది. దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 లోక్సభ నియోజకవర్గాలకు ఇవాళ(18 ఏప్రిల్ 2019) పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. ఎక్కడా ఎటువంట
97 నియోజకవర్గాల్లో ప్రచారం సమాప్తం : ఏప్రిల్ 18న పోలింగ్
లోక్సభ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెరపడటంతో ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది.
పెద్దాయన లేకుండానే : అమిత్ షా నామినేషన్
బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్ లోక్సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్ వేశారు.