Home » London
కారల్ మార్క్స్ సమాధి సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉండనుంది. మార్క్స్ సమాధి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఓ ట్రక్కు కంటెయినర్ లో 39 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు లండన్ పోలీసులు. బల్గేరియా నుంచి కంటెయినర్ వచ్చినట్లు బ్రిటీష్ పోలీసులు భావిస్తున్నారు. ఇదొక విషాద సంఘటన అని,పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ట్రక్కులో పడి ఉన్నారని ఎసెక్స్ పో�
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని పాకిస్తాన్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఉద్యోగ రీత్యా లండన్ లో ఉండే హైదరాబాద్ కి చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్ (24), పాకిస్తాన్ కి చెందిన పెర్విజ్ ఒ
తెలుగు సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. రామ్ చరణ్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ని
12 రోజుల క్రితం లండన్లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి సన్నె శ్రీహర్ష మిస్సింగ్ విషాదాంతంగా మారింది. లండన్ బీచ్లో శ్రీహర్ష మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. విషయం తెలిసిన భర్త కూడా ఆందోళనతో మరుసటి రోజే రైలు కింద
ఖమ్మం జిల్లా వాసి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ ఏకైక కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమై రెండు రోజులవుతున్నా ఇంకా శ్రీహర్ష
లండన్లో చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కుమారుడే హర్ష. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. లండన్ల
లండన్లో హైదరాబాద్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాతబస్తీలోని నూర్ ఖాన్ బజార్కు చెందిన నజీముద్దీన్.. భార్యతో కలిసి లండన్లో నివాసం ఉంటున్నాడు. ఆరేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఓ కేఫ్లో నజీముద్దీన్ పని చేస్�
బ్రిటన్కు చెందిన మోడల్, నటి అమీ జాక్సన్ దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవడు, ఐ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.0’లో వంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన అమీ జాక్సన్ ఈ సంవత్సరం బ్రిటన్ మదర్స్ డే రోజు �