Home » Lord
ఈ వివాహ పంచమి వ్రతం రోజు పెళ్లి కాని వారు వివాహ పంచమి వ్రతం చేయటం వల్ల వారికి తొందరగా వివాహ గడియలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
తెలంగాణా, ఒరిస్సా,కర్ణాటక, బీహార్ రాష్ట్రాలు తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించాయంటే ఆపక్షికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. పాలపిట్ట చూడటానికి ముచ్చటగొలిపేలా ఉంటుంది.
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇతర వృత్తి పనివారులంతా దుర్గాష్టమిరోజున తాము ఉపయోగించే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను శుభ్రం చేసుకుని వాటిలో చైతన్య రూపంలో ఉండే శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటూ పూజలు చేస్తారు.
ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో పా
లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్ని భారత బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు.
ఇండియా-ఇంగ్లండ్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించిన టీమిండియా రెండో రోజు కాస్త తడపడింది. ఓపెనర్లు వేసిన పునాదిపై భారీ స్కోరును నిర్మించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో 88 రన్స్ మాత్రమే చే
ఇండియా - ఇంగ్లండ్ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. 2021, ఆగస్టు 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు లార్డ్స్ వేదికగా మ్యాచ్ మొదలు కానుంది. విజయంతో సిరీస్ను స్టార్ట్ చేద్దామనుకున్న విరాట్ టీమ్ అశలకు తొలి టెస్టులో వరుణుడు బ్రేక
సెప్టెండర్ చివరి నాటికి పనులన్నీ పూర్తి చేసి అక్టోబరు లో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అలిపిరి మెట్ల మార్గాన్ని తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనతో టిటిడి అధికారులు ఉన్నారు.
మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్న విషయం తెలిసిందే. అయితే,కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ ఓ కేసు తీర్పు సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే జోకేశారు. చీఫ్ జస్టిస్ జోక్ కు అందరూ
శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ కేరళకు బయలుదేరుతున్నారు. ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి హరిహర సుతుడు అయ్యప్ప