Home » Lorry
Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.
బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రెప్పపాటులో ఘోర ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
విశాఖలో స్కూల్ పిల్లల ఆటోను లారీ ఢీకొట్టింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో హత్యాయత్నం కలకలం రేపింది. ప్రియురాలి భర్తపై ప్రియుడు పట్టపగలే దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీనివాస్ నడుచుకుంటూ వెళుతుండగా.. శ్రీనివాస్ భార్య ప్రియుడు శంకర్ వెనుక నుంచి �
భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు.
ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న టైర్ల లారీని దుండగుడు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా... ఆ లారీని చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే స్ధానికులు పట్టుకుని లారీ యజమానికి సమ
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
పెళ్లిబృందం మీదకు లారీ దూసుకుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.