-
Home » Lose
Lose
Mumbai: ఆన్లైన్లో సమోసాలు ఆర్డర్ చేసిన పాపానికి రూ-1.40 లక్షలు గోవిందా
బాధితుడు, అతని సహచరులు కర్జాత్లో పిక్నిక్ ప్లాన్ చేశారు. ప్రయాణానికి సమోసాలు ఆర్డర్ చేశారు. అతను ఆన్లైన్లో తినుబండారాల నంబర్ను గుర్తించిన తర్వాత ఆర్డర్ చేసాడు. అతను నంబర్కు కాల్ చేసినప్పుడు, సమాధానం ఇచ్చిన వ్యక్తి ముందుగా 1,500 రూపాయలు చ�
Paralysis : పక్షవాతం గుట్టువిప్పిన యూఎస్ పరిశోధకులు
యూఎస్ పరిశోధకులు పక్షవాతం గుట్టువిప్పారు. ఎలుకలపై ప్రయోగం నిర్వహించిన యూఎస్లోని అయోవా యూనివర్సిటీ పరిశోధకులు.. మెదడులోని రెండు వేర్వేరు ప్రాంతాలను కలిపే న్యూరల్ సర్క్యూట్.. మానవులతో సహా జంతువుల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితికి ఎలా ప్రత�
Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం
రెండు పార్శిల్ వ్యాన్లు సహా మూడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. 77 బోగీల అద్దాలు, ఎనిమిది లోకోమోటివ్ అద్దాలు పగిలిపోయాయి. 20 ద్విచక్ర వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఇవన్నీ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.
Papaya : బరువు సులభంగా తగ్గాలనుకునే వారికి…. బొప్పాయి బెటర్
బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వులను కరిగించటంలో ఉపకరిస్తుంది.
Rajeev Chandrasekhar : కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రికి ట్విట్టర్ ఝలక్
గత వారం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది.
బెల్లీ ఫ్యాట్ పోగొట్టాలంటే ఈ 5 ఫుడ్స్ తీనకండి
షుగర్ ఆల్కహాల్స్ చక్కెర లేని ఆహారాలు.. జెమ్స్, క్యాండీస్, డార్క్ చాక్లెట్లు, కుకీల వంటి చిరుతిండి ఆహారాలతో అధిక కొవ్వు పెరుగుతోంది. అంతేకాదు అవి తినడం వల్ల ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణశయాంతర వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కూల్ డ్రింక్స్ లో
లాక్డౌన్ వల్ల ఉద్యోగం పోవడంతో ముగ్గురు కుమార్తెలను బావిలోకి తోసి తానూ ఆత్మహత్య
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక వేల సంఖ్యలో జనం రోడ్డున పడగా.. వందల సంఖ్యలో ఆకలి చావులు నమోదయ్యాయి. కరోనా వల్ల కంపెనీలు కుదేలవడంతో సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కుటుంబ బాధ్యతను ఎలా మోయాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్
బడ్జెట్ 2020 : కొత్త ఆదాయపన్ను విధానం ఎంచుకుంటే మీకు నష్టమే!
వేతన జీవులు, ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త వినిపించారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు
కొత్త రూల్ : ఆ పని చేస్తే రేషన్ కట్
దేశంలో కొత్త కొత్త రూల్స్ తెరమీదకు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. స్వచ్చ భారత్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా బహిరంగంగా మల విసర్జన మానిపించడానికి జ�
ఐటీలో కలకలం..ఇన్ఫోసిస్ ఎఫెక్ట్ తో ఒక్కరోజే 53వేల కోట్ల నష్టం
ఇన్ఫోసిస్ ఉదంతంలో ఐటీ మార్కెట్లో కలకలం రేగింది. దీంతో ఇన్ఫోసిస్ ఫేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు.ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్ వో అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపణ�