Home » LOWEST
గత ఏడాది భారీ స్థాయిలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు, ఆదాయం తగ్గినట్లు ఒక నివేదికలో తేలింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ, మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం �
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి.
దేశంలో రోజువారీ కరోనావైరస్ సోకినవారి సంఖ్య 71 రోజుల తరువాత చాలా తక్కువగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వశాఖ లేటెస్ట్ లెక్కల ప్రకారం, గత 24గంటల్లో కొత్తగా 80,834 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 3వేల 303మంది కరోనా సోకినవారు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయ�
ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 8.5శాతానికి తగ్గించినట్లు EPFO(ఎంప్లాయిస్ ఫ్రావిడెంట్ ఫండ్ఆర్గనైజేషన్)గురువారం(మార్చి-5,2020)ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.