Home » LPG cylinders
ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని అన్నారు.
కొత్త సంవత్సరం తొలి రోజున గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది.
ఇలాటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఇటీవల వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.
జనాలపై మరోసారి భారం పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.15 పెరిగింది. పెరిగిన ఈ ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.
సామాన్యులకు ఊరట కలిగించే వార్త.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గనున్నాయి. ఒక గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది.
కరోనా కష్ట సమయంలో కాస్త వెసులుబాటును కూడా ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు సామాన్యులు. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఇండియా దేశీయ ఎల్పిజి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి రూ.50 క్యాష్బ్యాక్ను అందిస్తున్నట్లు ప్రకటించింది ఇంతక�
సబ్సిడీ లేని LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీగా తగ్గింపులు వచ్చాయి. ఒక్కో సిలిండర్ పై రూ.160 తగ్గిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను (LPG Cylinder Price Cut) మళ్లీ భారీగా తగ్గించాయి. కొత�
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించటానికి దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ మధ్య ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గాయి. ఆయిల్ కంపెనీలు సిలిండర్ పై సుమారు రూ. 65 తగ్గించాయి. గత కొన్ని వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావటంతో ధ�
దేశంలో రోజురోజుకీ పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి. కానీ, ఎల్పీజీ ధరలు మాత్రం పైపైకి పెరిగిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించి.. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరలను పెంచుతున్నాయి. బుధవారం మరోసారి ఎ�
హైదరాబాద్ : కాప్రా ఉలిక్కి పడింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భవనం ఇంటిపై కప్పు…సగ భాగం ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట�