Home » Madame Tussauds
ఈ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు.
ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.
రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
న్యూయార్క్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్లో ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేయడం అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు చోటు దక్కించుకున్న అక్కడ భారతీయ యోగా గురువుకి చోటు దక్కడం విశేషం.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్లో రణ్వీర్ సింగ్ రెండు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ రెండిటితో రణ్ వీర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో అసలు రణ్ వీర్ ఎవరు? కనిపెట్టండి.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ గా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తాజాగా..
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఫిబ్రవరి 5న కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు..
మొన్న ప్రభాస్, నిన్న మహేష్ బాబు.. ఇప్పుడు కాజల్ అగర్వాల్.. సౌత్ సినీ ఇండస్ట్రీలో చందమామగా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మకి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్లోని మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ మేరకు ప్రతిష్ఠాత�
అతిలోక సుందరిగా ఇటు దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరించారు దివంగత నటి శ్రీదేవి. ఆమె లేని లోటు తీర్చలేనిది..పూడ్చలేనిది. అయితే..అచ్చం శ్రీదేవిని పోలిన మైనపు విగ్రహాన్ని చూసి ఆమె ఫాన్స్, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్�