Home » Madanapalle
చిన్నారితో సీఎం జగన్ ర్యాంప్ వాక్
YS Jagan: పసుపుపతిగా 2014లో మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు.
తాజాగా దర్శకుడు మహి వి.రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శలకు సమాధానాలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారం రోజుల నుంచి ఆ మార్కెట్ కు సరఫరా కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోంది.
టమోటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో వంద రూపాయల దిశగా దూసుకుపోతోంది.
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన మూడవ రోజే వరుడు మృతి చెందాడు. వరుడి బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయటం కలకలం రేపింది.
చిత్తూరు జిల్లాలో పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి.
ఏపీలో కురుస్తున్న వర్షాలకు, వరదలకు టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట మునగడంతో పాటు.. దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్లో టమాటా ధరలు తాకుతున్నాయి.
చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది.