Home » made
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు �
ప్రపంచంలో తొలిసారి ఆవు పేడతో నడిచే ట్రాక్టర్లు రాబోతున్నాయి. ఇకనుంచి డీజిల్ తోనే కాకుండా ఆవు పేడతో కూడా ట్రాక్టర్లు నడవనున్నాయి. బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ ను తయారు చేశారు.
indian army day 2021 : జనవరి 15 ఇండియన్ ఆర్మీడే.ఈరోజు భారతదేశం 73వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన ఓ యువకుడు అగ్గిపుల్లలతో ఓ యుద్ధట్యాంకును తయారు చేశాడు. ఒడిశాలోని పూరికి చెందిన శశ్వత్ రంజన్ సాహు అనే యువ కళాకారుడు అగ్గిపుల్లలత
The young man who made a girl pregnant in the name of love : ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేశాడు ఓ దుర్మార్గుడు. అప్పుడు ప్రేమించకపోతే చనిపోతానన్నాడు. ఇప్పుడు పెళ్లిచేసుకోమంటే చంపేస్తానంటున్నాడు. కరీంనగర్ జిల్లాలో మైనర్బాలికను ప్రేమ పేరుతో వంచించాడు సమీర్ అనే యువకుడు. �
Corona vaccine prices : కరోనా టీకాలు ఒక్కొక్కటే సిద్ధం అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే మూడోదశ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని మూడో దశ పరీక్షల్లో ఉన్నాయి. కానీ, ఇవన్నీ ప్రస్తుతానికి లాజిస్టిక్స్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని టీకాల ధరలు అత్యధికంగ�
ఇస్రో..అనగానే ఏమి గుర్తుకు వస్తుంది. ఇదేం సమాధానం ? రాకెట్ల తయారీ, అంతరిక్ష ప్రయోగాలు గుర్తుకు వస్తాయి..అంటారు కదా. కానీ..ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఇస్రో ప్రస్తుతం శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారీలో నిమగ్నమైంది. కరోనా వైరస్ పై ప్�
భారత్ లో అతి త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి. అయితే ఇందులో మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఈ ఎగిరే కార్లు భారత్ లోనే తయారుచేయబడనున్నాయి. గాల్లో ఎగిరే కార్లను తయారుచేసే నెదర్లాండ్స్ కు చెందిన PAL-V కంపెనీ త్వరలో గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్ల�
ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో జరిగినట్లే.. .ఇప్పుడు నిజ జీవితంలోనూ జరిగింది. అయితే అది ముఖ్యమంత్రి పదవి కాదు. ట్రాఫిక్ పోలీసుగా. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లోని మంగళవారం(ఫిబ్రవరి-17,
బైక్ పై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రమాదం జరిగిప్పుడు వెనుక వ్యక్తి మరణించే ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం బైక్పై ప్రయాణంచేవారు ఇకపై ఇద్దరు హెల్మెట్ ధరించ
భారతేదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైంది చీర. పాశ్చాత్య వాసనలు ఎన్ని ఉన్నా..చీర స్థానం చీరదే. స్త్రీల సౌందర్యాన్ని పెంచుతుంటాయి. వెరైటీ…డిజైన్లలో మహిళలు ఆకట్టుకొనే విధంగా చీరలు తయారు చేస్తుంటారు వ్యాపారులు. కొంతమంది తమ కళాత్మక�