MADHURAI

    ఊచలు లెక్కపెట్టించారు : బిచ్చగాడిగా మోడీ ఫొటో

    January 28, 2019 / 10:15 AM IST

    ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ ఫొటోలను మార్ఫ్ చేసిన తమిళనాడు MDMK పార్టీ నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదివారం (జనవరి 27, 2019) ప్రధాని మోడీ మధురైలో ఎయిమ్స్  శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా మోడీ పర్యటనను వ్యతిరేకిస్

10TV Telugu News