MADHURAI

    Fire in Train : మధురై రైల్వే స్టేషన్‎లో భారీ అగ్ని ప్రమాదం

    August 26, 2023 / 05:17 PM IST

    మధురై రైల్వే స్టేషన్‎లో భారీ అగ్ని ప్రమాదం

    Madhurai Train Fire Accident : మధురై రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం, 9 మంది మృతి

    August 26, 2023 / 08:06 AM IST

    మధురై నగరంలోని రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం....

    Jasmine Price: ఆకాశాన్నంటిన మల్లెపూల ధరలు.. కిలో రూ.3వేలు.. ఎందుకింత రేటు

    September 7, 2022 / 09:04 AM IST

    తమిళనాడులోని మధురైలో మల్లెపూల ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ రూ.3,000 వరకు ధర పలుకుతున్నాయి. ఇవి అరుదైన రకానికి చెందిన మల్లెపూలు. అలాగే ఇతర పూల ధరలు కూడా భారీగా పెరిగాయి.

    Solar Cycle : సోలార్ సైకిల్ ; మధురై విద్యార్ధి కొత్త ఆవిష్కరణ

    July 12, 2021 / 06:09 PM IST

    కొత్త వాటిని రూపొందించాలన్న ఆలోచనలు చేసే ధనుష్ కు ఒకరోజు సోలార్ సైకిల్ రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.

    ఢిల్లీ నుంచి హన్మకొండకు రప్పించి.. వారం రోజులు గదిలో పెట్టి.. బాలికపై అత్యాచారం

    January 27, 2021 / 04:30 PM IST

    Hanamkonda man trapped delhi girl:  సోషల్ మీడియా వాడకం పెరిగాక ఎక్కడెక్కడెక్కడి వాళ్లు పరిచయం అవుతున్నారు. కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవటం కొత్త విషయాలు తెలుసుకోవటం స్నేహానికి హద్దులు లేకుండా పోయింది. దీనితో పాటే నేరాలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఇన్ స్టా గ్రా

    భర్త మృతి….మనో వేదనకు గురై పిల్లలతో భార్య ఆత్మహత్య

    December 2, 2020 / 06:54 AM IST

    Woman commits suicide with her two daughters : కుటుంబంలో ఇంటి యజమాని మరణం ఆకుటుంబం మొత్తాని బలి తీసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఇల్లాలు మనోవేదనతో కన్నకూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చిలోని

    మాస్క్ పరోటాలు వచ్చేశాయి

    July 8, 2020 / 07:18 PM IST

    తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని ఒక రెస్టారెంట్ మాస్క్ పరోటాలు తయారుచేసింది. కరోనా వైరస్ గురుంచి జనాల్లో అవగాహన కల్పించేందుకే ఈ విధంగా పరోటా మాస్క్ లను చేసినట్లు మాస్క్ పరోటా’ సృష్టికర్త కె. ఎల్. కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మార్కెట�

    ప్రేయసితో కరోనా ప్రియుడు పరార్..చివరిలో ట్విస్ట్

    March 28, 2020 / 03:57 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కానీ..వైరస్ తమను భయపెట్ట లేదని ఓ ప్రేమజంట అంటోంది. ప్రేయసి కోసం విదేశాల నుంచి వచ్చి..పోలీసులకు చిక్కాడు. ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఇతను..అందరీ కళ్లుగప్పి ప�

    ఘనంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం

    January 15, 2020 / 09:45 AM IST

    తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. మదురై జిల్లాలోని అవనియాపురంలో 700 ఎద్దులు,730మంది బుల్ క్చాచర్ప్(ఎద్దులను పట్టుకునే

    లిక్కర్ కు ఆధార్ లింక్ చేద్దామా! : కార్డు చూపించి బాటిల్ తీసుకోండి

    February 27, 2019 / 04:16 AM IST

    రేషన్ కావాలా కార్డు చూపించు.. లోన్ కావాలా కార్డు జిరాక్స్ ఇవ్వు.. బస్సు, రైలు టికెట్టు.. చివరికి చచ్చిన తర్వాత స్మశానంలో కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే పనులు జరిగే రోజులు వచ్చేశాయి. తిండి కోసం కూడా ఆధార్ లింక్ చేసినోళ్లు.. మద్యంకి మాత్రం మినహాయిం�

10TV Telugu News