Home » Madhya Pradesh Ujjain
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉజ్జయిని-దేవాస్ మధ్య విస్తరించి ఉన్న 10,000 ఎకరాల భూమిని సేకరించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన�
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శనివారం ఉదయం ఉజ్జయిని మహాకాలేశ్వర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని దేవాలయానికి వచ్చారు. బాబా మహాకాల్ దేవాలయంలో హారతి కార్యక్రమంలో సైనా నెహ్వాల�
విరాట్, అనుష్క దంపతులు ఇటీవల ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వారి కుమార్తెతో కలిసి రిషికేశ్, బృందావన్ ని సందర్శించారు. తాజాగా శనివారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని స�
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ బ్యాటరీ బాంబులా పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో వృద్ధుడు చనిపోయాడు.