Home » maha padayatra
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు �
అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాదయాత్రకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం కానుంది.
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన 'న్యాయస్థానం టూ దేవస్థానం' మహా పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు.
పట్టువిడవని అమరావతి రైతులు _
ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 9 గంటల 5 నిమిషాలకు మహాపాదయాత్రను ప్రారంభించారు.
నేటి నుంచి అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు మహా పాదయాత్ర కొనసాగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో 47 రోజుల పాటు అమరావతి రైతులు పాదయాత్రకు పిలుపునివ్వగా.. శాంతి