Maha Rudra Sahitha Sahasra Chandi Yagam

    పూర్ణాహుతి : కేసీఆర్ చండీయాగం ముగిసింది

    January 25, 2019 / 09:43 AM IST

    సిద్ధిపేట : సహస్ర మహా చండీయగము ఐదో రోజు..చివరి రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానిక�

    లోక కళ్యాణం : కేసీఆర్ చండీయాగం మూడో రోజు

    January 23, 2019 / 08:46 AM IST

    సిద్ధిపేట : ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం మూడో రోజుకు చేరుకుంది. జనవరి 23వ తేదీ బుధవారం ధవళ వస్త్రాలు ధరించిన రుత్వికులు యజ్ఞ క్రతువులో పాల్గొంటున్నారు. �

10TV Telugu News