Mahabharata

    మహాభారతాన్ని మార్చి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారా..?

    December 19, 2023 / 07:06 PM IST

    మహాభారతాన్ని మార్చి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా ఇద్దరు ప్రాణ మిత్రులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో వస్తుందని ప్రశాంత్ నీల్ తెలియజేసిన సంగతి తెలిసిందే.

    Gandhari Vaana : గాంధారి వాన అంటే ఏంటి.. మహాభారతంలో గాంధారికి, గాంధారి వానకు సంబంధమేంటి..?

    July 24, 2023 / 03:47 PM IST

    గాంధారీ వాన అనేది చాలా అరుదుగా వినిపించేమాట. గాంధారీ అంటే మహాభారతంలో ప్రముఖంగా వినిపించే పేరు గాంధారీ మాతకు గాంధారి వానకు సంబంధం ఉందా..? గాంధారి వాన వెనుక గాంధారి అనే మాట ఎందుకొచ్చింది..?

    చిన్నతనంలోనే రామాయణం, మహాభారతం వినేవాడిని : ఒబామా

    November 17, 2020 / 01:59 PM IST

    Obama Childhood Listening To Ramayana, Mahabharata : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనం నుంచే భారతదేశపు హిందూ పురాణ మహా కావ్యాలు, కథలపై మక్కువ ఉండేదంట.. చిన్నతనంలో విద్యా జీవితాన్ని ఇండోనేషియాలోనే గడి

    పౌరాణిక సీరియల్స్ ఆటలాడి కంటి చూపు కోల్పోతున్న పిల్లలు

    May 8, 2020 / 03:27 AM IST

    అవును ఇది నిజం అంటున్నారు. రామాయణం, మహాభారత్ సీరియల్స్ వల్ల కొంతమంది కంటి చూపు కోల్పోతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. సీరియల్స్ లో నటులు చేసిన విధంగా పిల్లలు కూడా అదే విధంగా చ

    చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్

    April 20, 2020 / 02:19 PM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్‌లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి �

    రామాయణం, మహాభారతం చూస్తున్నారా

    March 28, 2020 / 07:58 AM IST

    ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు.  మన దేశంలో లాక్‌డౌన్ విధించ‌డంతో సెల‌బ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్రధాన వినోద సాధనమైన టీవీ సీరియల్స్ లోనూ కొత్త ఎపిసో

    18 రోజుల్లోనే మహాభారతం గెలిచింది…కరోనా యుద్ధం 21 రోజులు : మోడీ

    March 25, 2020 / 12:27 PM IST

    18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్

    వీసీ వ్యాఖ్యలు : కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలే 

    January 5, 2019 / 04:53 AM IST

    కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్‌ బేబీలట..గైడెడ్‌ క్షిపణుల టెక్నాలజీ..భారతదేశానికి కొత్తేం కాదనీ..విష్ణుమూర్తి సుదర్శన చక్రం శతృసంహారం చేసిన తిరిగి విష్ణుమూర్తి చేతికి వచ్చింనీ..దీన్ని బట్టి చూస్తే భారతదేశానికి గైడెబ్ క్షిపణుల మేకింగ్ కొత్తేం కా�

10TV Telugu News