-
Home » mahaboob nagar
mahaboob nagar
మహబూబ్నగర్ ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్.. ఉప్పు, నిప్పులా యెన్నం శ్రీనివాస్, సంజీవ్ ముదిరాజ్.. ఎందుకు
Yennam Vs Sanjeev: పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్లో రెండు గ్రూపులు ఉత్తరం-దక్షిణంలా మారాయి. మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ల మధ్య పోరు ఉప్పు-నిప్పులా మారిందట. ఒకరి మ
వామ్మో.. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు 100 కోట్లు పైనే..! పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, హోటళ్లు ఇంకా..
కిషన్ నాయక్ భార్య అకౌంట్ లో కోటి రూపాయల నగదును గుర్తించారు.
Bharat Jodo Yatra: మహబూబ్నగర్ జిల్లాలో రాహుల్ ‘జోడో’ జోష్
మహబూబ్నగర్ జిల్లాలో రాహుల్ జోడో జోష్
TRS MLC Candidates : ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు!
రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న.. టీఆర్ఎస్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఆల్మోస్ట్ ఖరారైపోయారు.
Extra Marital Affair : ప్రియురాలు-ముగ్గురు ప్రియులు-మధ్యలో భర్త
పెళ్లైనా, భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోంది ఒక మహిళ. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తతో సుఖం లేదనుకుందో, లేక తన అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనుకుందో ఏమో తన ముగ్గు
Extra Marital Affairs : కీచకుడు…అక్రమ సంబంధాలు పెట్టుకోమని కారులో ఎక్కించుకుని చిత్రహింసలు
నీ జీవితానికి అండగా ఉంటానని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో పెద్దమనిషి. కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడపుతున్న ఆ వ్యక్తి, ఆమెను తన స్నేహితులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరాడు.
Y. S. Sharmila : పార్టీకి ముందే ముసలం-షర్మిల పార్టీలో సభ్యుల రాజీనామాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో అందించాలనే లక్ష్యంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల జూలై8న రాజకీయపార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కాకముందే పార్టీలో ముసలం పుట్టింది.
లక్ష్యం 2023.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిన డీకే అరుణ
bjp mahaboob nagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాలంతా పాలమూరు జిల్లా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 2014కు ముందు ఆ జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గానికి ఇద్దరు మ
ఒకప్పుడు చక్రం తిప్పారు, ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు.. ప్రశ్నార్థకంగా కొత్తకోట దంపతుల రాజకీయ భవిష్యత్తు
Kothakota Dayakar Reddy couple: ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటే టీడీపీకి పెట్టని కోట. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఆ పార్టీ పత్తా లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ పార్టీని, కేడర్ను నమ్ముకొని నెట్టుకొస్తున్నారు కొత్తకోట దంపతులు. కొత్త
ఆ పదవితో మందా జగన్నాథంలో అసంతృప్తి..
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మందా జగన్నాథానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యతతో మహబూబ్నగర్ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అధిష్టానాల మెప్పు పొందుతూ లోక్సభ సభ్యుడిగా నాలుగుసార్లు దక్కించుకొని విజయం సాధించారు. కాంగ్ర�