Home » Mahalaghu Darshanam
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. రేపు తెల్లవారుజామున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని టీటీడీ తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో అనిల్కుమార్ సింఘాల్ అన్నారు. �