Home » Maharashtra Assembly
ఉద్ధవ్ థాకరే పార్టీ జూలై 24న ముంబైలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు లేఖ రాసింది. శివసేన బ్యాంకు ఖాతాలో ఉన్న 50 కోట్ల రూపాయలను శివసేన యూబీటీ కొత్త ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు శివసేన షిండే వర్గానికే చెందుతుంది
ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధ
శాసనసభ్యులు మినహా మిగిలిన అందరికీ ఇంక్ పెన్నులు నిషేధించారు. శీతాకాల సమావేశాల కోసం శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఇంకు పెన్ను దాడి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పించుకున్నట్లు సమాచారం. ఇంకు పెన్నులతో వెళ్లిన కొందరికి ల
గత ఏడాది జులైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రిసైడింగ్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.
మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.
బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ
మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబకర్ నియమితులయ్యారు. మంగళవారం (నవంబర్ 26, 2019) రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కాళీదాసును ప్రొటెం స్వీకర్ గా నియమించారు. గవర్నర్ ప్రతిపాదించిన అభ్యర్థుల్లో వాడాలా ఎమ్మె
మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలో 6నెలల ముందుగానే ఎన్నికల సమరంలో నిలచి గెల