Home » Maharashtra Governor
బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లో కోశ్యారి సీనియర్ నేత. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద కాంట్రవర్సీ. ఇక ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఉద్ధవ్ను సెక్�
Maharashtra: మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటానని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన భగత్సింగ్ కోశ్యారీ.. తాజాగా అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, ఆమె ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపా�
ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే పడగొట్టినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ పాత్ర ఉందంటూ మహా వికాస్ అఘాడి ప్రశ్నించింది. ఇక గత నవంబరులో రాజ్యాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను ఐకా�
నంబర్ 19న ఔరంగాబాద్లోని బాబాసాహేబ్ అంబేద్కర్ మరట్వాడ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారీ మాట్లాడుతూ ‘‘మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తు�
బాలీవుడ్ క్వీన్ కంగనాకు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు మరింత ముదురుతోంది. కంగనా మహా సర్కార్పై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో… ఈ వివాదం ముదురుపాకాన పడింది. మహారాష్ట్ర సర్కార్ తనపట్ల అమానుషంగా వ్యవహరించిందని కంగనా గవర్న�
Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�
విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతీరోజూ ఏదోక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయనీ అత్యాచారాలు ఆగాలంటే విద్యార్ధి ద�
మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబకర్ నియమితులయ్యారు. మంగళవారం (నవంబర్ 26, 2019) రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కాళీదాసును ప్రొటెం స్వీకర్ గా నియమించారు. గవర్నర్ ప్రతిపాదించిన అభ్యర్థుల్లో వాడాలా ఎమ్మె
మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరుకోగా.. ఎమ్మెల్యేలను మభ్య పెట్టకుండా వెంటనే బల పరీక్ష నిర్వహించాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్