Home » Maharashtra News
తండ్రి చేత తాగుడు ఎలా మానిపించాలా అని అంకుశ్ ఆలోచించసాగాడు. మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను గ్రామమంతా ప్రచారం చేశాడు. కానీ..పరిస్థితిలో మార్పు...
ఖర్చులకు డబ్బు లేకపోవడంతో దొంగగా మారాడో వ్యక్తి.. ఈ నేపథ్యంలోనే 10 బైక్ లు దొంగతనం చేసి అందులో ఓ బండిని కాల్చి చలికాగాడు.
మహారాష్ట్రలోని పూణె జిల్లా నారాయణగావ్. రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.