Home » maharashtra politics
పవార్ నిర్ణయంపై పార్టీ కేడర్ చాలా విచారంగా ఉన్నారని, వారి మనసు గాయపడిందని, తలక్రిందులయ్యారని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఈ విషయాలను మనం పట్టించుకోకుండా ఉండకూడదన్నారు. తమను విశ్వాసంలోకి తీసుకోకుండా పవార్ నిర్ణయం తీసుకున్నారన్నారన్నారు
తన రెండవ పుస్తకం ప్రారంభం రోజే రాజీనామాను ప్రకటించారు పవార్. అయితే అక్కడికి పార్టీ అధ్యక్ష హోదాలో తన చిట్టచివరి ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని వచ్చారని సామ్నా తెలిపింది. అయినప్పటికీ ఇది అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది.
అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నరు. ఒకరు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కాగా, మరొకరు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్. ఇక వీరిద్దరే కాకుండా ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సైతం రేసులో కనిపిస్తున్నారు
శరద్ పవార్, సుప్రియా సూలే ముంబైలోని ఎన్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఎన్సీపీ కమిటీ సమావేశం ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు అజిత్ పవార్ ఇంటి వద్ద ఎన్సీపీ నేతలు గుమిగూడారు
మహారాష్ట్రలో ఉద్దవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాజ్భవన్ కలిసి కుట్ర పన్నాయని శరద్ పవార్ తన ఆత్మకథలో ప్రస్తావించారు.
గ్రామీణ నేపథ్యం నుంచి రావడం, గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం మీద పట్టు ఉండడంతో ఈ శాఖ ఆయనకు బాగా సహాయపడింది. ఆ సమయంలో భారతదేశం ఆహారధాన్యాలలో మిగులును సాధించడంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత శరద్ పవార్దే
ఒకప్పుడు బాలాసాహేబ్ థాకరే సైతం రాజీనామా నిర్ణయం తీసుకున్న విషయాన్ని శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) సీనియర్ నేత సంజయ్ రౌత్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరద్ పవార్ సైతం అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో శి�
శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. ఎన్సీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. రాజీనామా చేయొద్దంటూ కార్యకర్తలు, పార్టీ నేతలు వేదికపైకి ఎక్కి నినాదాలు చేశారు.
శుక్రవారం సాయంత్రం సంగ్లి జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న అథవాలె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త నిర్ణయాలు వచ్చాయి. అనేక మార్పులు జరిగాయి. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉ�
ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి తిరుగుబాటుకు దిగారు ఏక్నాథ్ షిండే. అనంతరం ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోగానే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్