Home » maharashtra politics
‘‘ప్రజల్లోకి వెళ్లి నిలబడదాం. ఎవరి బలాలు ఏంటో తెలుస్తుంది. అసలైన శివసేన ఎవరిదంటే పాకిస్తాన్ అయినా చెప్తుంది’’ అని అన్నారు. వాస్తవానికి నిజమైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు చెప్పలేకపోతోందని, మోదీ-షాల ఒత్తిడి వల్ల అలా జరుగుతోందని ఉద్ధవ్ థాకర
ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధ
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారని, కానీ ఆయన పేరునుకూడా బీజేపీ వాడుకుంటోందని థాక్రే విమర్శించారు. సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా బీజేపీ దొంగిలించిందని అన్నారు. శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పే
నవంబర్ 3న జరిగే అంధేరి (తూర్పు) నియోజకవర్గం ఉప ఎన్నికకోసం గుర్తును ఖరారు చేసేందుకు త్రిశూలం, మండే జ్యోతి, ఉదయించే సూర్యుడు వంటి మూడు గుర్తులను ఎన్నికల కమిషన్కు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం సమర్పించింది. ఈరోజు సీఎం ఏక్నాథ్ షిండే వ�
మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగిందని, వారు ప్రజల మధ్యకి వె
మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామాకు తెరపడింది. పదిరోజులుగా మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా నడిచింది. చివరిలో తలపండిన రాజకీయ విశ్లేషకులుసైతం వూహించని రీతిలో బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్�
సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా షిండే గ్రూప్ ఎత్తుగడలు వేస్తోంది. విచారణకు రాకపోతే డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారని అనుమానం.