మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగిందని, వారు ప్రజల మధ్యకి వె
మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామాకు తెరపడింది. పదిరోజులుగా మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా నడిచింది. చివరిలో తలపండిన రాజకీయ విశ్లేషకులుసైతం వూహించని రీతిలో బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్�
సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా షిండే గ్రూప్ ఎత్తుగడలు వేస్తోంది. విచారణకు రాకపోతే డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారని అనుమానం.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వచ్చేలా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుకనిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం గంటగంటకు రసవత్తరంగా మారుతోంది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలం తగ్గిపోతుంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యు ఏక్ నాథ్ షిండే వర్గంలోకి ఒక్కొక్కరుగా శివసేన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు షి
ఈడీ వర్సెస్ శివసేన
దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మహా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. విస్తీర్ణం జనాభాతో పోలిస్తే మన రాష్ట్రం కంటే ఎంతో పెద్దది అయిన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కరికే ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్�