maharashtra politics

    Maharashtra political crisis: వీడని ఉత్కంఠ.. దూకుడు పెంచిన బీజేపీ.. అడ్డుకొనేందుకు ఉద్ధవ్ ప్రయత్నాలు

    June 25, 2022 / 11:34 AM IST

    మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వచ్చేలా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుకనిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల

    Maharashtra Political Crisis: శివసేన షిండే చేతుల్లోకి..! ఉద్ధవ్ వద్ద కేవలం 16 మంది ఎమ్మెల్యేలు..

    June 23, 2022 / 11:35 AM IST

    మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం గంటగంటకు రసవత్తరంగా మారుతోంది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలం తగ్గిపోతుంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యు ఏక్ నాథ్ షిండే వర్గంలోకి ఒక్కొక్కరుగా శివసేన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు షి

    ED vs Shivasena: ఈడీ వర్సెస్ శివసేన

    April 6, 2022 / 10:32 AM IST

    ఈడీ వర్సెస్ శివసేన

    అంత లావు మహారాష్ట్రలో ఒక్కరే: సీఎం జగన్

    November 28, 2019 / 08:45 AM IST

    దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మహా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. విస్తీర్ణం జనాభాతో పోలిస్తే మన రాష్ట్రం కంటే ఎంతో పెద్దది అయిన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కరికే ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్‌�

    ‘మహా’ సభలో తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు ఎమ్మెల్యే

    November 28, 2019 / 04:45 AM IST

    మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన ఘనత సృష్టించబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నవంబరు 28 గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎం అయిన తర్వాత 6 నెలల్లో శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నిక కావాల్సి

    అజిత్ పవార్ పై వేటు

    November 23, 2019 / 07:40 AM IST

    మహారాష్ట్ర  రాజకీయాల్లో  రాత్రికి రాత్రే  పరిస్ధితులు మారిపోయినాయి. ఎవరూ ఊహించని విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలిపి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అజిత్ పవార్ ని ఎన్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేవేంద్రఫ�

    ఇంత మోసమా ? అజిత్…..సంజయ్ రౌత్ 

    November 23, 2019 / 05:51 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై  శివసేన పార్టీ  స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్‌ రౌత్‌  ఘాటుగా విమర్శించారు.  బీజేపీతో కలిసి అజిత్‌ పవార్‌ అధ�

    మహా ప్రభుత్వానికి మోదీ,షా అభినందనలు 

    November 23, 2019 / 04:48 AM IST

    మహారాష్ట్ర సీఎం,డిప్యూటీ సీఎం గా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాస�

10TV Telugu News