Home » maharashtra politics
రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా మారుతుంది. కళ్లు మెరిసిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే, వారిని మీరు ఆకర్షిస్తారు. ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పాలి. ఆమె మంగుళూరులోని బీచ్ సమీపంలో నివసించేది
ఆగస్టు 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో ఇరు నేతల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.
సీఎం షిండే స్వస్థలమైన థానేలో ఓ సంస్థ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ చెస్ పోటీలను నిర్వహించింది. ముందుగా ఈ కార్యక్రమానికి సీఎం అభినందన సందేశం ఇచ్చారు. తరువాత, మహారాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న చర్చ గురించి షిండే మాట్లాడుతూ..
నియోజకవర్గ అనుసంధాన నాయకురాలు, స్థానిక ఉపనేత, జిల్లా సంపర్క్ ప్రముఖ్, స్థానిక మండల మహిళా సంఘం, జిల్లా ప్రముఖ్, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఉపాధి ప్రముఖ్, తాలూకా ప్రముఖ్, నగర ప్రముఖ్ ఏరియాల వారీగా జరిగే సమావేశంలో పాల్గొంటారు.
శరద్ పవార్ కూడా ఏదో పని మీద నగరంలో ఉన్నారు. అతుల్ చోర్డియా ఇంట్లో సమావేశం ముగిసిన తరువాత, శరద్ పవార్ మొదట బంగ్లా నుంచి బయటకు వచ్చారట. కొంత సమయం తర్వాత అజిత్ పవార్ బయటకు వచ్చినట్లు చెబుతున్నారు
స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్యాత్రయం, దాని ద్వారా మొత్తం స్వరాజ్య ఉద్యమం ఆయన కాలంలోనే ప్రతిపాదించబడిందని మునుపటి వక్తలు ప్రస్తావించారు. గణేశోత్సవం లేదా శివజయంతి కావచ్చు, లోకమాన్య సహకారం చాలా గొప్పది. దాని ద్వారా వారు కొత్త చరిత్ర సృష్టించడ�
సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్పవార్ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆధిత్య ఠాక్రే సన్నిహితుడు రాహుల్ నారాయణ్ కనల్ ఉద్ధవ్ శిబిరాన్ని వీడారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో.. కారు స్పీడ్ పెంచేందుకు గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాది వేస్తున్నారు కేసీఆర్. అక్కడ పార్టీ విస్తరణ కోసం.. తెలంగాణ సంక్షేమ మోడల్ను తెరమీదకు తీసుకొస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.