Home » Maharashtra
తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట�
శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చే
ఉద్ధవ్, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పా
ఒక వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. తాజా ఘటన మహారాష్ట్ర, ముంబై పరిధిలో జరిగింది. హార్ధిక్ షా అనే వ్యక్తికి, మేఘ (37) అనే మహిళతో మూడేళ్లుగా పరిచయం ఉంది. కొన్ని నెలలుగా వీళ్లు ముంబై సమీపంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేసేవాళ్లు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కసరత్తును ముమ్మరంచేసిన సీఎం కేసీఆర్ తొలుత తెలంగాణ సరిహద్దులోఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాందేడ్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వ
రోడ్డు మీద పార్క్ చేసి ఉంచిన బైక్.. సడెన్ గా దానంతట అదే స్టార్ట్ అయ్యింది. కాస్త ముందుకు కదిలింది. ఆ తర్వాత అదంతట అదే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెయ్యి ఏళ్ల నాటి జైనుల ఆరాధ్య దైవం కుంతునాథ్ రాతి విగ్రహం లభ్యం అయింది. జైన మతం ప్రకారం.. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ ను 17వ తీర్థంకరుడిగా చెబుతారు.
పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంద�
కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 నవంబర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి స్థానంలో నుంచి తనను తప్పించి చరణ్ జిత్ సింగ్ ను నియమించడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన పార్టీని వీడారు. అనంతరం సొంతంగా 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార�
ఓ యువకుడికి ఓ అమ్మాయి ఓర కంట చూస్తేనే అదేదో ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతాడు. అలాంటి ఓ 19 ఏళ్ల కుర్రాడు తన గాల్ ఫ్రెండ్ కళ్లలో ఆనందం చూడటానికి ఏకంగా ఏం చేశాడంటే..