Home » Maharashtra
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హతమార్చుతామని గుర్తు తెలియని వ్యక్తులు నాగపూర్లోని గడ్కరీ కార్యాలయంలో ల్యాండ్ఫోన్కు ఫోన్చేసి బెదిరించాడు. మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.29 గంటలకు, 11:35 గ�
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం షిర్డీ సాయిబాబా భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తి ఉన్నారు. మరో 10 మందికి పైగా ప్రయాణికులక�
బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ
ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు.
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత �
షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు, బీజేపీ నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నగరంలో బ్యానర్లు కట్టే విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది.
బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర నేతలు అంటున్నారు. కానీ నేను వారికి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశంలో మూడు-నాలుగు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయొచ్చు. అందులో ముంబై మొదటి స్థానంలో ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీ ఉన్నప్ప�
వాస్తవానికి డిసెంబర్ 12వ తేదీన ఆయనకు జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు కోరింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ నేపథ్య
వాస్తవానికి లోకాయుక్తకు ఆమోదం తెలిపినప్పటికీ.. దీని అమలులో మహా ప్రభుత్వం కొన్ని కిటుకులు పెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది. సభ సమావేశాలకు ముందే �
రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, దీనంతటికి లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలు చేయకపోవటమేనని పెళ్లికాని యువకులు ఆరోపించారు. ప్రభుత్వం, అధికారులు లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలుచేయాలని, తద్వారా ఆడపిల్లల నిష్పత్తి పెర�