Maharashtra

    సేమ్ టు సేమ్ : నాందేడ్ నుండి రాహుల్ పోటీ 

    January 23, 2019 / 04:48 AM IST

    ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. రాహుల్ గాంధీ పోటీ అంటే యూపీలో అమేథీ అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ ఇప్పుడు రాహుల్ రెండు ప్రాంతాల నుండి పోటీకి దిగుతున్నారు. రాజకీయనాయకులు రెండ�

    లోక్ పాల్ చరిత్ర, అవసరం: మరోసారి హజారే దీక్ష

    January 21, 2019 / 09:47 AM IST

    ఢిల్లీ : వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. అధికార నిర్వహణలో ఉన్న వ్యక్తుల్లో రానురాను నిరంకుశత్వం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోతుండటంతో వాటిన�

    వేధింపులు : గుడిలో ఉరి వేసుకున్న ఫిలిం ప్రొడ్యూసర్  

    January 17, 2019 / 05:49 AM IST

    ముంబై : ప్రముఖ సినీ నిర్మాత..మాజీ ఎన్సీపీ మెంబర్ సందానంద్ గుడిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ బిల్డర్ తనను వేధిస్తున్నాడని సందానంద్ ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంఎస్ అలీ రోడ్డులో ఉన్న లాండాంచా గణపతి దేవాలయంలో నేషనలిస్ట్ కాంగ్�

    నర్మదా నదిలో పడవ ప్రమాదం: 6 గురి మృతి

    January 15, 2019 / 03:07 PM IST

    ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్‌ జిల్లాలో పడవ మునిగిపోయిన ఘటనలో 6 గురు మరణించారు. 36మందిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మకరసంక్రాంతి పండుగ సందర్భంగా నర్మాదా నదిలో నిర్వహించాల్సిన పూజలో పాల్గొనేందుకు 60 మందితో వెళ్తున్న ప

    ట్రెండ్లీ కంప్లైంట్ : నా హార్ట్ కనిపించడం లేదు

    January 9, 2019 / 03:57 AM IST

    నాగ్‌పూర్ : నా హృదయం (మనస్సు, హార్ట్) కనిపించటంలేదు..మీకేమైనా కనిపించిందా? కనిపిస్తే నాకిప్పించండి..అంటు ఓ యువకుడు నాగ్ పూర్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు బుర్ర గిర్రున తిరిగిపోయింది. యువకుడి కంప్లైంట్ ఏమిటో విన్న కాసేపటికి అసలు విషయ

    తల్లి ఒడికి : చిన్నారిని అప్పగించిన పోలీసులు

    January 1, 2019 / 05:58 AM IST

    తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి వీరేశ్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మహారాష్ట్ర నుంచి బాబుని తీసుకొచ్చిన తిరుపతి పోలీసులు వైద్య పరీక్షల అనంతరం పేరెంట్స్‌కు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా తిర

    న్యూ ఇయర్ గిఫ్ట్ : మహిళలకు మాత్రమే

    January 1, 2019 / 04:59 AM IST

    కోల్‌కతా : కొత్త సంవత్సరంలో ఫ్లై మైబిజ్ సంస్థ మహిళా ఉద్యోగుల కోసం సరికొత్త కానుక ఇచ్చింది. నెలసరి సమయంలో మహిళా ఉద్యోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..చెప్పుకోలేరు..శారీరకంగా..మానసికంగా నలిగిపోతు..ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇటు ఆఫీస్ పను

10TV Telugu News