-
Home » Maharashtra
Maharashtra
దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..
Musical Road : భారతదేశంలో తొలి మ్యూజికల్ రోడ్డు (Indias First Musical Road) ప్రారంభమైంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రారంభించారు.
సర్పంచ్ పదవికోసం కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి.. పోలీసుల విచారణలో భయానక విషయాలు
Nizamabad incident : మహారాష్ట్రలో మరో ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం పోటీ చేయాలని భావించగా.. అందుకు ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా మారింది. దీంతో తన ముగ్గురు బిడ్డల్లో ఒక బిడ్డను హతమార్చితే తాను సర్పంచ్ ఎన్నికల�
మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం.. ఎవరీ సునేత్ర పవార్
సునేత్ర పవార్ 1963 అక్టోబర్ 18న ఉస్మానాబాద్ (ఇప్పుడు ధరాశివ్)లో జన్మించారు. ప్రజా జీవితంలో నిమగ్నమైన కుటుంబం నేపథ్యం కలిగున్నారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదం: మేడే కాల్ రాలేదు.. రన్వే కనిపించడంలో పైలట్లకు ఇబ్బందులు.. డీజీసీఏ ఏం చెప్పింది?
ఉదయం 8.43 గంటలకు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ల్యాండింగ్ క్లియరెన్స్కు రీడ్బ్యాక్ మాత్రం రాలేదు.
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. లాస్ట్ మినిట్లో ఏం జరిగింది?
ఆ క్రాష్కు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 8.45 గంటల నుంచి 8.46 గంటల మధ్య భారీ శబ్దాలు వినపడ్డాయి. విమానం పేలిపోయింది.
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు
రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేదని అన్నారు. అజిత్ పవార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు.
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం కూలడానికి ప్రధాన కారణం ఇదే..!
Plane Crash : విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా మరో ఐదుగురు మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి మహారాష్ట్ర సీఎంకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
మహారాష్ట్రలో విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు మృతిచెందారు.
శిర్డీ సాయి సన్నిధిలో నారా లోకేశ్, బ్రాహ్మణి కాకడ హారతి, ప్రత్యేక పూజ.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి ఇవాళ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిర్డీకి వెళ్లారు. శ్రీ సాయినాథుడి సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫొటోలు చూడండి..
ఈ ఊరి జనాభా 1,500 మాత్రమే.. వారు 3 నెలల్లో ఏకంగా 27,000 మంది శిశువులకు జన్మనిచ్చారంటూ..
ప్రభుత్వ పరంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే డిజిటల్ వ్యవస్థలో ఈ వివరాలు ఉన్నాయి.