-
Home » Maharashtra
Maharashtra
అజిత్ పవార్ విమాన ప్రమాదం: మేడే కాల్ రాలేదు.. రన్వే కనిపించడంలో పైలట్లకు ఇబ్బందులు.. డీజీసీఏ ఏం చెప్పింది?
ఉదయం 8.43 గంటలకు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ల్యాండింగ్ క్లియరెన్స్కు రీడ్బ్యాక్ మాత్రం రాలేదు.
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. లాస్ట్ మినిట్లో ఏం జరిగింది?
ఆ క్రాష్కు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 8.45 గంటల నుంచి 8.46 గంటల మధ్య భారీ శబ్దాలు వినపడ్డాయి. విమానం పేలిపోయింది.
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు
రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేదని అన్నారు. అజిత్ పవార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు.
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం కూలడానికి ప్రధాన కారణం ఇదే..!
Plane Crash : విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా మరో ఐదుగురు మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి మహారాష్ట్ర సీఎంకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
మహారాష్ట్రలో విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు మృతిచెందారు.
శిర్డీ సాయి సన్నిధిలో నారా లోకేశ్, బ్రాహ్మణి కాకడ హారతి, ప్రత్యేక పూజ.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి ఇవాళ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిర్డీకి వెళ్లారు. శ్రీ సాయినాథుడి సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫొటోలు చూడండి..
ఈ ఊరి జనాభా 1,500 మాత్రమే.. వారు 3 నెలల్లో ఏకంగా 27,000 మంది శిశువులకు జన్మనిచ్చారంటూ..
ప్రభుత్వ పరంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే డిజిటల్ వ్యవస్థలో ఈ వివరాలు ఉన్నాయి.
కులం వేరని చంపారు.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి.. నుదిటిపై కుంకుమ రాసుకుని ప్రమాణం
అతని మృతదేహానికి పసుపు రాసి, తన నుదిటిపై కుంకుమ రాసుకుని, మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత జీవితాంతం అతని భార్యగా అతని ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది.
కొంచెం లేట్ వచ్చిందని టీచర్ పైశాచికం.. 100 గుంజీళ్లు తీయించడంతో బాలిక మృతి
Maharashtra : బాలల దినోత్సవం రోజున స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కు విద్యార్థిని మృతిచెందింది.
ఇంత దారుణంగా అవమానిస్తారా? రెండెకరాల పంట పోతే రూ.6 నష్టపరిహారం ఇస్తారా?.. పొట్టుపొట్టు తిట్టిన రైతు
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రమైన పంట నష్టం జరిగింది.