Home » Maharashtra
ఢిల్లీ: మద్యం మహమ్మారికి బానిసలుగా మారి కూలిపోతున్న కుటుంబాలు ఎన్నో. మద్యం మత్తుతో జరుగుతున్న నేరాలు మరెన్నో. సమాజంలో పలు దారుణాలకు కారకంగా మారుతున్న ఈ మహమ్మారికి తెలిసీ తెలియని వయస్సులో అలవాటు పడిపోతున్నారు. భారతదేశంలో పెద్దవారితో పోటీప�
ఎన్డీఆర్ఎఫ్ అధికారుల శ్రమ ఫలించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా పూణే జిల్లా అంబేగావ్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు బిల్ ను ఎన్డీఆర్ ఎప్ అధికారులు ఎట్టకేలకు రక్షించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం ఇంటికి సమీపంలోని పొలంలో ఆడుకుంట
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో కానీ.. వీడి ఐడియా మాత్రం ముంబై పోలీసులను పరిగెత్తించింది.
పూణె : జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై మానవబాంబు దాడి ఘోరంపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లు వెత్తుతుంటే ఓ రైల్వే ఉద్యోగి మాత్రం పాకిస్థాన్ జిందాబాద్ అంటు నినాదాలు చేశాడు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు వ్యతిరేక
బీజేపీ నేతలు వివాదాల్లో చిక్కుకోవటం సర్వసాధారణం. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి చీఫ్ గా బిహేవ్ చేస్తు..విమర్శలను ఎదర్కొంటున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో డ్యాన్సర్తో స్టేజీపై చిందులేసిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ర�
ముంబై : పబ్ జీ గేమ్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. ఆటలో లీనం అయ్యి.. స్వయంగా ఆట అడుతున్నట్లు ఫీలవుతున్నారు యువకులు. గేమ్స్ మోజులో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి వెనకాడటం లేదు. పబ్ జీ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు ఢిల్లీలో ఓ యువకుడు తన సోదరిని �
మహారాష్ట్ర : ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మాత్రం తనకిచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరిగి కేంద్రానికి ఇచ్చేస్తానంటూ ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్ష చేపట్టి 5 రోజులు గడుస్తున్నా కేంద్రంలో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. ఈ పథకాలు ప్రజలకు మేలు జరిగేలా ఉండడం…ఎక్కడా లేని పథకాలు ఆచరణలో సక్సెస్ అవుతుండడంతో ఆయా రాష్ట్రాలు వీటిపై ఇంట్రస్ట్ చూపుతున్నాయి. ఇప్పటికే పల�
హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో �
మహారాష్ట్ర : పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధం ఉన్న 9 మందిని ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసింది. భారీ దాడులకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఉగ్రవాదుల కుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ భగ్నం చేసింది. నిఘా వర్గాలందించిన సమాచారం మేరకు గత కొంతకాలంగా