Maharashtra

    4వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధం

    April 28, 2019 / 10:33 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో  4వ దశ పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఇప్పటి వరకు 3దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం 29 ఏప్రిల్ 2019న  4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజ

    అయ్యో పాపం : జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగి ఆత్మహత్య

    April 28, 2019 / 01:32 AM IST

    ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. కొన్ని నెలలుగా వారికి జీతాలు

    ఓటు వేస్తే నాప్ కిన్..కూల్ డ్రింక్ గిఫ్ట్

    April 26, 2019 / 01:50 AM IST

    ఓటు వేయండి..ఓటు హక్కును ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడండి..అంటూ ఎంత మంది చెప్పినా కొంతమంది ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా వారిని ఆ

    ఓటు వేసిన అన్నా హజారే :ఈవీఎంలపై పార్టీ గుర్తు అవసరం లేదు

    April 23, 2019 / 07:13 AM IST

    మూడో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని తన సొంత గ్రామమైన రాలెగావ్ సిద్ధిలో  ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై అ�

    మోడీని చూస్తే చాలా భయమేస్తోంది

    April 20, 2019 / 02:47 PM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�

    పీఎం ఆఫ్ ఇండియా అబద్దాలాడేవాళ్లకు రాజు

    April 18, 2019 / 04:05 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ

    బ్రేకింగ్ : ఆ ఇంట్లోకి EVM, వీవీ ప్యాట్ ఎలా వచ్చాయ్

    April 16, 2019 / 10:42 AM IST

    ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తె�

    ఓటు వేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఫ్యామిలి

    April 11, 2019 / 10:41 AM IST

    మహారాష్ట్ర : లోక్ సభ ఎన్నికల్లో సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ తొలి విడత ఎన్నికలలో భాగంగా భార్య అమృత, తల్లితో  కలిసి ఈరోజు ఉదయం  నాగ్ పూర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రజాస్వామ్య పండుగలో అ�

    గడ్చిరోలిలో: పోలింగ్ బూత్‌ వద్ద మందుపాతర పేల్చిన మావోలు

    April 11, 2019 / 09:18 AM IST

    గడ్చిరోలి : దేశ వ్యాప్తంగా తొలి విడత లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ను అడ్డుకునేందుకు నక్సల్స్ యత్నిస్తున్నారు. ఓటింగ్ లో పాల్గొనవద్దంటు స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంల�

    దిమ్మతిరిగే ప్లాన్ : టీవీ సీరియల్స్‌లో మోడీ ప్రచారం, ఈసీకి కూడా షాక్

    April 10, 2019 / 06:13 AM IST

    సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సహించేది లేదంటోంది.

10TV Telugu News