Home » Maharashtra
మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం(మే-1,2019) గడ్చిరోలీ జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి ఫైర్ అయ్యారు.మండుతున్న ఎండలో 79ఏళ్ల వయస్సుని లెక్క చేయకుండా లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి బ్రేక్ తీసుకోకుండా రోజుకి నాలుగు మీటింగ్స్ లో పాల్గొంటూ పార్టీ విజ�
సార్వత్రిక ఎన్నికల్లో 4వ దశ పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు 3దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం 29 ఏప్రిల్ 2019న 4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజ
ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. కొన్ని నెలలుగా వారికి జీతాలు
ఓటు వేయండి..ఓటు హక్కును ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడండి..అంటూ ఎంత మంది చెప్పినా కొంతమంది ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా వారిని ఆ
మూడో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్నగర్ జిల్లాలోని తన సొంత గ్రామమైన రాలెగావ్ సిద్ధిలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై అ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ
ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తె�
మహారాష్ట్ర : లోక్ సభ ఎన్నికల్లో సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ తొలి విడత ఎన్నికలలో భాగంగా భార్య అమృత, తల్లితో కలిసి ఈరోజు ఉదయం నాగ్ పూర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రజాస్వామ్య పండుగలో అ�