Home » Maharashtra
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే వేడుకలు జరుపుకునే చరిత్ర ఎలా ప్రారంభమైందో తెలుసా? ఇంట్లో చేసుకునే వినాయకుడి పండుగను వీధి వీధినా నిర్వహించే సంప్రదాయానికి భారతదేశ స్వాతంత్ర్య సమరానిక�
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహరాష్ట్రలో అధికార బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉన్న రాష్ట్రీయ సమాజ్ పక్ష్(RSP) పార్టీలో సంజయ్ చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 25,2019న సంజయ్ దత్…ఆర్ఎస్సీలో చే
అమ్మ..అమ్మ..అమ్మ.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకమంతా ఒక ఎత్తు అమ్మ ప్రేమ మరో ఎత్తు. బిడ్డ కోసం అమ్మపడే తపన అంతా ఇంతా కాదు. బిడ్డకు చిన్నపాటి నలత చేసిన అమ్మ హృదయం ద్రవించిపోతుంది. నిద్రహారాలు మాని బిడ్డను గుండెల్లో దాచుకుని కాపాడుకుంటుం�
ఏవైనా విలువైన వస్తువులు పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కానీ ఓ విచిత్రమైన కంప్లైంట్ తో పోలీసులు అవాక్కయ్యారు. సాక్షాత్తు గోదావరి నది పుట్టిన నాసిక్ లో నీటి సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ ఇంట్లో ఉండే నీరు దొంగిలించబడ్డాయంటు ఓ వ్యక్తి పోలీసు
ముంబై : డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువులు పలువురు ప్రాణాలను తీస్తున్నాయి. డ్రైనేజీలో క్లీన్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి మరోప్రమాదానికి ముగ్గురు యువకులు మృతి చెందారు. మర�
మహారాష్ట్రలోని పుణె జిల్లా ఉరులీ దేవాచిలో అగ్నిప్రమాదం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమైపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉరులీ దేవాచీలోని ఓ బట్టల దుకాణంలో గురువారం (మే9)తెల్లవారుజామున మంటలు చెలరేగ
మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.2,160కోట్ల కరువు సాయాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసినట్లు మంగళవారం(మే-7,2019) మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.ఇప్పటివరకు మొత్తంగా రూ.4248.59కోట్ల కరువు సాయాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఫడ్నవీస్ ట్విట్ట
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నాను..వార
మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం(మే-1,2019) గడ్చిరోలీ జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి ఫైర్ అయ్యారు.మండుతున్న ఎండలో 79ఏళ్ల వయస్సుని లెక్క చేయకుండా లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి బ్రేక్ తీసుకోకుండా రోజుకి నాలుగు మీటింగ్స్ లో పాల్గొంటూ పార్టీ విజ�