Home » Maharashtra
ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. శనివారం
మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 27వ తేదీ, దీపావళి పండుగకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసె�
తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యాలని మహారాష్ట్రకు చెందిన 5 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు సీఎం కేసీఆర్ ని
అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్తా గుణవంతురాలు.. అంటుంటారు. అసలు అత్త లేకపోతే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ఉండవు కదా! అందుకే అలాంటి కోడల్ని ఉత్తమురాలన్నారు. అలాగే కోడలు లేని అత్త గుణవంతురాలు అంటే కోడలు లేదనుకో అత్తకు అరవాల్సిన పనిలేదు
వినాయక నిమజ్జం కోలాహంలో..వేడుకల్లో మునిగిపోయిన భక్తులు పెద్ద మనస్సుని చాటుకున్నారు. భారీగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకల్లో సమన్వయాన్ని పాటించారు. పూనెలోని లక్ష్మి రోడ్ లో భారీగా వినాజయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ వేడుకల్లో భక�
అత్తా కోడళ్లంటే బద్ధ శతృవులు..ఆడదానికి ఆడదే శతృవు. అనే మాట సమాజంలో వేళ్లూనుకుపోయింది. కానీ కోడళ్లను కన్నబిడ్డల్లా చూసుకునే అత్తలు. అత్తని కన్నతల్లిలో చూసుకునే కోడళ్లు కూడా ఉన్నారు. అటువంటి అత్తాకోడళ్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. అత్తన�
దేశంలోనే ప్రముఖ వినాయక ఆలయం… ముంబైలోని లాల్భాగ్ గణపతి ఆలయం. ప్రతీ సంవత్సరం వచ్చే వినాయక చవితికి గణనాథుడు ఏ రూపంతో..ఏ విధంగా దర్శనమిస్తారా? అని భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈ ఆలయం విశేషం అదే. ప్రతీ ఏటా విఘ్నాలను తొలగించే వినాయక స�
మహారాష్ట్ర ధూలేలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం ఉదయం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 100 మంది క
మసీదుల్లో వినాయక చవితి ఉత్సవాలు. వినటానికి ఇది నమ్మశక్యంగా ఉండదు. కానీ ఎన్నో ఏళ్లనుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..మతసామరస్యాన్ని ప్రతీకలు నిలుస్తున్నాయి భారత్ దేశంలోని పలు ప్రాంతాలు. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని గొట్లీ మసీదులో ప్రతీ వ�