Home » Maharashtra
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్లోని సమస్తీపుర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానాలతో పా�
మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చ
కశ్మీర్ వెళ్లాలనుకునే కాంగ్రెస్ నాయకులు తనకు సమాచారం ఇస్తే తాను వారు కశ్మీర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తానని ప్రధానమంత్రి మోడీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్లిలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస�
గురువారం పూణెలో ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం చెట్ల నరికివేతపై కాంగ్రెస్,ఎన్సీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఇటీవల ముంబైలోని అరే ఏరియాలో చెట్ల నరికివేత విషయంలో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి ఎదురై�
భారతరత్నలన్నీ తమ కుటుంబ సభ్యులకే రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ…భారతరత్నకు వీరసావర్కర్ పేరును ప్రతిపాదించడంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్క
సమస్యలు వినే వారు లేక రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వంపై పెను ప్రభావం చూపించే అవకాశముంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 35ఏళ్ల రాజు తల్వారె అనే రైతు ఆదివారం ఉరివ�
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయింది. రాయ్గడ్ జిల్లాలో శుక్రవారం(అక్టోబర్-11,2019) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్గడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేం�
గురువారం(అక్టోబర్-10,2019)మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్,ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేయడాన్ని కాంగ్రెస్,ఎన్సీపీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మ�
ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల కంటే.. రామాలయ �