Maharashtra

    మహా రాజకీయం : శివసేనకు బీజేపీ ఆఫర్

    October 30, 2019 / 12:33 PM IST

    మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాససనభా పక్ష నేతగా ఫడ్నవిస్‌ను ఎన్నుకున్నారు. దీంతో బీజేపీ తరఫున ఫడ్నవిస్‌ రె�

    మహారాష్ట్రలో “దుష్యంత్” లేరు…స్వరం పెంచిన శివసేన

    October 29, 2019 / 06:43 AM IST

    మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మెజార్టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ముందడుగు పటినట్లు కన్పించడం లేదు. 50-50 ఫార్మూలా కింద చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాల్సిందేనని పట్టుబడుతున్న శివసేన తన వాదనకు మరింత పదునుపెట

    మహా రాజకీయం మారుతోందా : గవర్నర్ ని విడివిడిగా కలవనున్న బీజేపీ-శివసేన

    October 28, 2019 / 04:52 AM IST

    మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య అధికార మార్పిడి చిచ్చు రాజేసినట్లు కన్పిస్తోంది. అధికారంలో 50:50 పార్ములాకు శివసేన చేస్తున్న డిమాండ్ కు బీజేపీ అంగీకరించట్లు కన్పించడం లేదు. ఇవాళ(అక్టోబర్-28,2019)శివసే

    శివసేనకు పెరిగిన ఎమ్మెల్యేల సపోర్ట్: మహా రాజకీయం.. అమిత్ షా రాసిస్తేనే!

    October 27, 2019 / 04:01 AM IST

    మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకోవాలని భావించింది బీజేపీ. అయితే కచ్చితంగా శివసేనతో కలిసి అధికారం పంచుకోవలసిన పరిస్థితి చివరకు ఏర్పడింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు చెరో రెండున్నరే

    మహారాష్ట్ర అసెంబ్లీలో సగానికి పైగా నేరస్తులే

    October 27, 2019 / 02:12 AM IST

    మహారాష్ట్ర  శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల్లో 176 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు  ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక తెలిపింది. మొత్తం 288 మంది సభ్యులు సమర్పించిన నామినేషన్ పత్రాలు విశ్లేషించి ఈ నివేదిక రూపోందించారు. ఎన్నికల కమీషన్ వెబ్ స�

    మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ : బీజేపీకి శివసేన అల్టిమేటం

    October 26, 2019 / 11:51 AM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం

    మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే…ప్లెక్సీలు ఏర్పాటు

    October 25, 2019 / 01:52 PM IST

    హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఫలితాలు వెలువడిన వెంటనే శివసేన సీఎం సీటు ఈ సారి తమకే ఇవ్వాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టింది. 50-50ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ముం�

    50-50 ఫార్ములా : మహారాష్ట్రలో బీజేపీ – శివసేన సర్కార్

    October 25, 2019 / 12:39 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. అయితే సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికి వరకు బీజేపీకి వెన్నంటే ఉన్న శివసేన.. ఈ సారి సీఎం కుర్చీని పంచుకోవాలని ఆశిస్తోంది. మరి ఇందుకు

    రెండో సారి గెలవడం గొప్పే: మోడీ

    October 24, 2019 / 03:34 PM IST

    మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీకే పట్టం గట్టడంతో ఆ పార్టీ మంచి జోష్ మీద కనిపిస్తోంది. అక్టోబరు 21న జరిగిన ఎన్నికల ఫలితాలు అక్టోబరు 24 గురువారం వెల్లడించడంతో బీజేపీ చక్కటి ఆధిక్యంతో గెలుపొందింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్�

    మహా రాజకీయం : సీఎం సీటు కోసం శివసేన డిమాండ్

    October 24, 2019 / 06:36 AM IST

    మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ-శివ�

10TV Telugu News