Home » Maharashtra
మహారాష్ట్ర రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడైన 29ఏళ్ల ఆదిత్య ఠాక్రే కాబోయే సీఎం అంటూ మహారాష్ట్ర అంతటా, ముఖ్యంగా ముంబైలో ఇప్పటివరకు పోస్టర్లు వెలిశాయి. కాబోయే సీఎం ఆదిత్యే అంటూ శివసేన నాయకులూ కూడా చెబుతూ వచ్చారు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నవంబర్ 10వ తేదీ, ఆదివారం, సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ ఆహ్వా�
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్నాటు చేసేందుకు బీజేపీకి అవకాశమిచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. నవంబర్-11,2019లోగా దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో తనకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు. బీజేపీ లేజిస్లేట
అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే దేశమంతా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుండగా.. ఉదయం 10గంటల 30ని�
శివసేనతో 50:50ఫార్ములా ఒప్పందం జరగలేదని ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. 50:50 ఫార్ములా గురించి చర్చ జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ లేరని శివసేన నాయకుడు సంజయ్ రౌ
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వ�
మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు గుడ్లు పెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేతలు వ్యతిరేకిస్తు..విమర్శలు ప్రారంభించారు. దీంతో గుడ్ల పథకం వివాదంగా మారింది. కోడిగుడ్ల విషయంలో
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొలిక్కి వస్తుంది. 50:50 ఫార్ములా కోసం పట్టుబట్టి కూర్చున్న శివసేన ఎట్టకేలకు ఒక మెట్టు దిగినట్లుగా తెలుస్తుంది. బిజెపి, శివసేనలు చర్చించుకోవడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నట్లు ప్రకటించాయి. ముఖ్యమంత్రి ఫడ్న�
మహారాష్ట్రను ముంచేసేందుకు మహా తుఫాన్ వచ్చేస్తోంది. గురువారం గుజరాత్ లోని సౌరాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బుధవారం మహా తుఫాన్ 810కిలోమీటర్ల దూరం వరకూ పొంచి ఉంది.భారత తూర్పు తీరంలో అంటే పశ్చిమ బెంగాల్, ఒడి�
మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనీయకుండా శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇవాళ శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ తో సమావేశం అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రాజ్యసభ సెషన్ గురి