Maharashtra

    ప్రభుత్వాలను కూల్చడంలో…అమిత్ షా అనుభవం నాకు లేదు

    November 14, 2019 / 07:04 AM IST

    మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కపిల్ �

    “మహా పవర్ షేర్” బ్లూ ప్రింట్ రెడీ…బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే

    November 14, 2019 / 04:52 AM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన ఒక రోజు తర్వాత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల మధ్య ఓ పొత్తు ఖారారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడు పార్టీలు ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించనున్న

    ఫడ్నవీసే సీఎం.. అప్పుడే చెప్పాం: అమిత్ షా ప్రకటన

    November 13, 2019 / 02:01 PM IST

    మా కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నేను చాలా సార్లు బహిరంగంగా...

    బూట్లతో పోలీసుల డిష్యుం డిష్యూం

    November 12, 2019 / 03:47 PM IST

    విచక్షణారహితంగా కొట్టిన సందర్భాలు విన్నాం. కానీ, వాళ్లలో వాళ్లే బూట్లతో కొట్టుకోవడం మహారాష్ట్రలో జరిగింది. బాంద్రాలో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై బూట్లతో కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది.

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    November 12, 2019 / 11:29 AM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. గత నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు మంత్రివర్గం సిఫారసు చేసింది. ప్రభుత్వ ఏ

    శివసేనకు షాక్..ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్

    November 12, 2019 / 01:35 AM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని, సంప్రదింపుల కోసం 48 సమయం ఇవ్వాలని సోమవారం సాయంత్రం శివసేన నాయ�

    ఎన్డీయే నుంచి శివసేన ఔట్ : కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ రాజీనామా

    November 11, 2019 / 03:20 AM IST

    కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ మోడీ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ �

    మహా మలుపు..శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

    November 10, 2019 / 02:58 PM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకటించడంతో మహా రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. దీంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ �

    చేతులెత్తేసిన బీజేపీ… మహా సీఎం సీటు శివసేనదే

    November 10, 2019 / 02:33 PM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇప్పటికే ప్రకటించడం, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకట

    బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయం…బీజేపీ ప్రకటన

    November 10, 2019 / 12:56 PM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ చేతులెత్తేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు శనివారం బీజేపీని గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(నవంబర్-10,2019)గవర్నర్ ని కలిసిన బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు,తాత�

10TV Telugu News