Maharashtra

    బీజేపీ టార్గెట్ 180 : అందరి చూపు వారి వైపే

    November 25, 2019 / 04:25 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ  ఉత్కంఠను రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాత్రికి రాత్రి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయ

    మహా రాజకీయం : బీజేపీ టార్గెట్ 180

    November 25, 2019 / 03:17 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-

    మహా రాజకీయం : బీజేపీ ఏం చేయనుంది

    November 25, 2019 / 02:18 AM IST

    క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ... తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం

    నేడే మహా రాజకీయంపై సుప్రీంకోర్టులో విచారణ

    November 24, 2019 / 01:39 AM IST

    గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఎన్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజ

    పవార్ పాలిటిక్స్: నాడు బాబాయ్.. నేడు అబ్బాయ్..

    November 23, 2019 / 11:01 AM IST

    మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. ఎత్తులకు పై ఎత్తులు వేసి బీజేపీ శివసేనను సైడ్ చేసి అధికారంలోకి వచ్చేసింది. అయితే రాత్రికి రాత్రి మారిన రాజకీయాలు ఇలా ఉంటే ఇప్పుడు పవార్ అన్న కొడుకు �

    మహా రాజకీయం: ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు.. శివసేనపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్!

    November 23, 2019 / 09:37 AM IST

    అంతా మన చేతిలోనే.. మనమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నాం.. అంతా అయిపొయింది. రేపు గవర్నర్‌ని కలుద్దాం… ఎల్లుండు ప్రమాణ స్వీకారం చేద్దాం. ఈరోజు హాయిగా నిద్ర పోండి. అని చెప్పేసింది శివసేన. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారం �

    పార్టీ, ఫ్యామిలీ చీలిపోయాయి : వాట్సాప్‌లో సుప్రియా సులే ప్రకటన

    November 23, 2019 / 07:12 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్రం తిప్పుదామని భావించిన ఈ మూడు పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ

    ఇంత మోసమా ? అజిత్…..సంజయ్ రౌత్ 

    November 23, 2019 / 05:51 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై  శివసేన పార్టీ  స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్‌ రౌత్‌  ఘాటుగా విమర్శించారు.  బీజేపీతో కలిసి అజిత్‌ పవార్‌ అధ�

    మహా ప్రభుత్వానికి మోదీ,షా అభినందనలు 

    November 23, 2019 / 04:48 AM IST

    మహారాష్ట్ర సీఎం,డిప్యూటీ సీఎం గా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాస�

    మహారాష్ట్ర ప్రజలు కిచిడీ ప్రభుత్వాన్ని కోరుకోలేదు : సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 

    November 23, 2019 / 04:07 AM IST

    మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మిత్రపక్షమైన శివసేనకి షాకిచ్చి, ఎన్సీపీతో కలిసి బీజేపీ శనివారం ఉదయం  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ప్రజలు  సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, కిచిడీ ప్ర�

10TV Telugu News