Home » Maharashtra
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)జరిగిన బలపరీక్షలో సీఎం ఉద్దవ్ ఠాక్రే విజయం సాధించారు. ఈ సారి మహా సింహాసం శివసైనికుడిదే అన్న మాటను వివిధ నాటకీయ పరిణామాల అనంతరం శివసేన ఎట్టకేలకు నిలబెట్టుకుంది. ఇవాళ(నవంబర్-30,2019)అసెంబ్లీలో జరిగిన విశ్వా
మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అసెంబ్లీ సెషన్ రూల్స్ ప్రకారం నడవడం లేదని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. వ�
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నేడు(శనివారం) అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహా వికాస్ అఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్
దేశంలో కొత్త కొత్త రూల్స్ తెరమీదకు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. స్వచ్చ భారత్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా బహిరంగంగా మల విసర్జన మానిపించడానికి జ�
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో ఓ కూటమిగా ఏర్పడగా.. మూడు పార్టీల బ�
దేశంలో అత్యంత దయనీయమైన జీవితం బతుకుతున్నది ఎవరూ? అంటే రైతు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ హక్కులుంటయ్, డిమాండ్లుంటయ్, సంఘాలుంటయ్.. కానీ రైతులకే ఏమీ ఉండవు.. అయితే ఎంతో కష్టపడి అందరి జానెడు పొట్టను నింపేది మాత్రం ఆ రైతే. అటువంటి రైతులక�
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన ఘనత సృష్టించబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నవంబరు 28 గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎం అయిన తర్వాత 6 నెలల్లో శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నిక కావాల్సి
మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు
మహారాష్ట్రలోమహావికాస్ అఘాడీ పేరుతో త్రిపక్ష కూటమి అధికార పీఠాన్ని ఎక్కుతున్న సమయంలో శివసేన మరో బాంబు పేల్చింది. మహారాష్ట్రలో తమ లక్ష్యం నెరవేరిందనీ… ఇక కేంద్రంలో బీజేపీపై పోరాడతామని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ ప్రకట�