Home » Maharashtra
మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లాలో మూడు సార్లు భూమి కంపించింది.
హమ్మయ్య.. కోయకుండానే కంటతడి పెట్టించిన ఉల్లి ధరలు, ఆకాశాన్ని తాకిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు.. నెమ్మదిగా దిగి వస్తున్నాయి. కొత్త పంట
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. మంగళవారం ఎన్పీపీ నాయకుడు అజిత్ పవార్,కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిసి మూడుపార్టీల మధ్య పవర్ షేరింగ్ ఫ�
మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికస్థానాలు గెల్చుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయలేకపోయిన బీజేపీకి ఆ పార్టీ ముఖ్య నాయకులు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దివంగత బీజేపీ నాయకుడు గోపీనాద్ ముండే క
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2, జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -3 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 300 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్�
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా మెుత్తం 50 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు : నె�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
గత నెలలో 80గంటల పాటు మహారాష్ట్రలో జరిగిన రాజకీయ హైడ్రామాపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక విషయాలు వెల్లడించారు.ఆదివారం ముంబైలో ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫడ్నవిస్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్నికల తరువాత అ�
యాడ్స్లో చూపిన విధంగా బస్సులో ఎయిర్కండిషనింగ్, మొబైల్ చార్జింగ్ పాయింట్లేకపోవడంతో పాసింజర్కు రూ.5 వేల ఫైన్ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఆదేశించింది వినియోగదారుల హక్కుల ఫోరమ్. వివరాల్లోకి వెళ్తే సతీష్రతన్లాల్ అనే వ్యక్తి ద�
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�