Home » Maharashtra
కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. ఎప్పటిలానే దాహం తీర్చుకునేందుకు నీటి మడుగు దగ్గరకు వెళ్లాయి. నీళ్లు తాగే సమయంలో క్రూర జంతువులు వేటాడటం సహజమే. సాధారణంగా ఏ పులి, సింహామో జింకలను వేటాడటం జియోగ�
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ పదవి కోసం
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫడ్నవిస్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవాల్సిన ఆదేశించింది. రేపే(నవంబర్ 27,2019) బలపరీక్ష నిర్వహించాలని
WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ
2008 లో ముంబై ఉగ్రదాడిలో మరణించిన మృతులకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నివాళులర్పించారు. ముంబై మెరైన్ డ్రైవ్ లోని పోలీసు స్మారకస్ధూపం వద్ద మంగళవారం ఉదయం వారు పుష్పగుఛ్చం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్�
అర్ధరాత్రి రాజకీయాలతో డిప్యూటీ సీఎంగా పదవి అందుకున్న ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్పై ఉన్న కేసులు కొట్టేశారంటూ కథనాలు వెలువడ్డాయి. రూ.72వేల కోట్ల ఇరిగేషన్ స్కాం కేసు ఉన్న పవార్పై యాంటీ కరప్షన్ బ్యూరో విచారణను ఆపేసిందని ప్రచారం జరిగింది. విద�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల ఎత్తులను బీజేపీ చిత్తు చేసింది. రాత్రికి రాత్రే ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. మరుసటి రోజే రాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్
మహారాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దొంగదెబ్బ తీసిన బీజేపీకి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలని ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మహారాష్ట్ర వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మహా అధికారం ఎ�
మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ ఉత్కంఠను రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాత్రికి రాత్రి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయ
మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-