Maharashtra

    షా వార్నింగ్ : ఒక సైనికుడు చనిపోతే..10మంది శత్రువులు చస్తారు

    October 10, 2019 / 09:43 AM IST

    గురువారం(అక్టోబర్-10,2019)మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్,ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేయడాన్ని కాంగ్రెస్,ఎన్సీపీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మ�

    ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు : రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం కావాలి

    October 9, 2019 / 02:12 AM IST

    ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల కంటే.. రామాలయ �

    ఎన్నికల వేళ…సడెన్ గా బ్యాంకాక్ కు రాహుల్

    October 6, 2019 / 02:50 AM IST

    మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నొకలకు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివారం సడెన్‌గా బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్లిపోయారు. ప్రస్తుతం హర్యానా,మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థిత

    బీజేపీ,శివసేన,ఆర్పీఐ ఉమ్మడి అభ్యర్థిగా…ఎన్నికల బరిలో అండర్ వరల్డ్ డాన్ తమ్ముడు

    October 3, 2019 / 08:24 AM IST

    ఎన్డీమే కూటమిలో భాగస్వామి,కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం జైళ్లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ సోదరుడిని బర�

    దేశంలో ఫస్ట్‘టాయ్‌లెట్’కాలేజ్ : 3200 మందికి ట్రైనింగ్

    October 2, 2019 / 09:41 AM IST

    భారత తొలి టాయ్‌లెట్ కాలేజీ నుంచి 3200 మంది విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2018 ఆగస్టులో బ్రిటీష్ కన్జ్యూమర్ గూడ్స్ మేజర్ రెకిట్ బెంకిసర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో హార్పిక్ వరల్డ్ టాయ్‌లెట్ కాలేజీని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య క�

    ఆమె ఎవరో తెలుసా : ఆ అమరావతి అంబాసిడర్ గా నియమితులైన బబితా తాడే

    October 2, 2019 / 05:56 AM IST

    హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెల్చుకున్న బబితా తాడేని అమరావతి అంబాసిడర్ గా నియమించింది ఎన్నికల కమిషన్. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న  సమయంలో ఎలక్షన్ కమిషన్ SVEEP ప్రోగ్రాంకి అమరావతి అంబాసిడర్ గ�

    హడావుడిగా మోడీతో భూమి పూజ..శివాజీ మెమోరియల్ నిర్మాణంలో సర్కార్ తప్పిదాలు

    October 1, 2019 / 02:51 AM IST

    దక్షిణ ముంబైకి వెలుపల అరేబియా సముద్రంలో శివాజీ స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ (MoEF) అనుమతి పొందటానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రజా పనుల విభాగం (పిడబ్ల్యుడి)  చాలా షార్ట్ కట్ లు ఉపయోగించినట్లు బయటపడిం�

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

    September 29, 2019 / 03:31 PM IST

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అ�

    మందేసి బార్ డ్యాన్సర్ తో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే 

    September 29, 2019 / 12:03 PM IST

    గొంతులోకి ఒక చుక్క మందు దిగిందంటే, కిక్కు ఎక్కి ఏం చేస్తున్నామో కూడా స్పృహ ఉండదు కొందరికి. హోదాకు పెద్దమనుషులైనా మందు కిక్కులో చేసే పనులు వేరేగా ఉంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అన్నవిషయం కూడా మర్చిపోయి డ్యాన్స్ చేశాడు. మహారాష్ట్ర కు

    దసరా: ముంబాదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు 

    September 29, 2019 / 03:29 AM IST

    భారతదేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు తరలివచ్చారు.  ఈ ఉత్సవాల్లో భాగంగా..ముంబైలో కొలువై �

10TV Telugu News