Home » Maharashtra
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఆటో రేస్ అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ఆటో రేస్ అంటే అలాంటిలాంటి రేస్ కాదది. రోమాలు నిక్కబొడుకునే రేస్.
స్థానికుడైన ప్రతీక్ వినోద్ మోరె, ఉల్హాస్ నగర్కు చెందిన రాజేష్ బెచెన్ ప్రసాద్ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లై ఓవర్ మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి ఫ్లై ఓవర్ సైడ్ ప్రొటెక్షన్ వాల్ను ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సమయంలో జైళ్ల నుంచి పెరోల్ పై విడుదలైన ఖైదీల్లో 451 ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో అనేక మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది పెరోల్ గుడువు ముగిసినా ఇంకా తిరి
ఈరోజు బాలాసాహేబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని కొంత మంది ప్రజలు కోరుకుంటున్నట్లు మేమిద్దరం ఒకతాటిపైకి రావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్, నేను పొత్తు కుదుర్చుకున్నాం. ఇది మహారాష్ట్ర ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మా తాత, ప్రక
పెంపుడు జంతువులకు పేర్లు పెడుతుంటారు.. ఇల్లు, వనాలు, మైదానాలకు పెద్దలు.. సుప్రసిద్ధుల పేర్లు పెడుతుంటారు. కానీ.. చెట్లకు ఎవరూ ఎక్కడ పేర్లు పెట్టడం చూశామా.. ఏ చెట్టునైనా ఆ వృక్షజాతి పేరుతోనే పిలుస్తాం.. మామిడి, టేకు, వేప.. ఇలా వృక్ష జాతిపేరే ఉంటుంది
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక్క విద్యార్థి కోసమే నడుస్తోంది. అది కూడా ఒక్క రోజు బంద్ కాకుండా నడుస్తోంది. ఓ ఉపాధ్యాయుడు ప్రతి రోజు 12 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి విద్యార్థికి చదువు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని అతిపెద్ద నాయకుల్లో పవార్ ఒకరని, ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేమని కొనియాడారు. శివసేన నుంచి విడిపోయి, బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే.. అదే శివసేన(ఉద్ధవ్ వర్గం)తో పొత్తులో ఉన్న పవార్ మీద ఈ స్థాయిలో ప్రశంసలు
ఇటీవలి కాలంలో వ్యాయామం చేస్తూ పలువురు మరణించారు. మహారాష్ట్రలోని పల్గర్ జిల్లాలో వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
ఇదే పరిస్థితి నెలకొంటే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావని ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి పోకడలను అణచివేయాలని సూచించారు. సంస్థ, సంఘం, మతం వంటివి పట్టించుకోకుండా, పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్య�
కర్ణాటకలోని బెలగావిలోని జైలు నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. జైలులో సిబ్బందికి తెలియకుండా ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా గ్యాంగ్స్టర్, హత్య నిందితుడు జయేష్ కాంత బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.