Home » Maharashtra
పావురాలకు ఆహారం అందిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని టీఎంసీ ముద్రించిన పోస్టర్లలో ప్రచురించింది. ముంబై, పూణెలలో పావురం సంబంధిత హైపర్సెన్సిటివ్ న్యూమోనియా పెరుగుతోందని, ఇప్పటికే ఊపిరితుత్తుల వ్యాధితో బాధపడుతున్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకా
ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని, ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్నామ్యాయమని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం ఉంటుందని, దీనితో పోల్చుకుంటే ఉక్కు బారియర్ల �
మహారాష్ట్రంలో ఊహించని ఘటన జరిగింది. పట్టపగలు నడిరోడ్డు ఒక్కసారిగా చీలిపోయింది.
ప్రేమలో పడటానికి వయస్సు ఉంటుందా? ఈ వయస్సులోనే ప్రేమలో పడాలని రూలుందా? అంటే లేనేలేదని ఎంతోమంది నిరూపించారు. ముదిమివయస్సులో వివాహాలు చేసుకుని పెళ్లికి వయస్సుకు..ప్రేమకు వయస్సుకు సంబంధంలేదని నిరూపించారు. ఓ వద్ధాశ్రమంలో ఉంటున్న 75 ఏళ్ల వ్యక్తి
ఉల్లి ధరల పతనాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న రీతితో నిరసన చేపట్టారు. మెడలో ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. బుట్టల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉల్లి దండలు వేసుకు�
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
ఈయేడు మహారాష్ట్రలో ఉల్లి విపరీతంగా పండిందట. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మండి అయిన నాసిక్ ఏపీఎంసీలో ఉల్లి ధరలు 70 శాతం పడిపోయాయి. దీనికి తోడు ఈ ఖరీఫ్ సీజన్ షెల్ఫ్-లైఫ్ ఒక నెల మాత్రమే ఉన్నందున తాము పండించిన ఉల్లిని అమ్మకానికి పెట్టడం తప్ప రైతులకు �
ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్, ఇటీవల బీజేపీతోపాటు, సీఎం ఏక్నాథ్ షిండేపై ఆరోపణలు చేస్తున్నారు. శివసేన గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం కుదిరిందని ఇటీవలే ఆరోపించిన సంజయ్ రౌత్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.
శివసేనకు ఇది చాలా కఠినమైన సమయం. బాల్ థాకరే మరణం శివసేనకు ఎలాంటిదో, ఇప్పటి పరిస్థితి కూడా అలాంటిదే. దీనిపై మేము అటు కోర్టుతో పాటు ఇటు రోడ్లపై కూడా పోరాటం చేస్తాం. అలాగే ఈసారి చాలా స్ట్రాటజీతో పని చేస్తాం. సుపారి తీసుకుని వాళ్లు (షిండే వర్గం) శివ�
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్లో షిండే కోరారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉ