Home » Maharashtra
ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ను ట్విట్టర్ యూజర్
రైతుల సాగునీటి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన బావులు తవ్వకాల పనులు ప్రారంభించాలంటే లంచం ఇవ్వాలని లంచం అడిగిన అధికారికి వినూత్న రీతితో బుద్ది చెప్పాడు ఓ గ్రామ సర్పంచ్.
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.
తన ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు, ఫోన్ కాల్ వచ్చాయని దీనిపై పోలీసులు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.
ఏడాదిన్నరగా గిరిష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 72వ ఏట బుధవారం తుదిశ్వాస విడిచారు. పూణె నగరంలోని కస్బా పేట్ నియోజకవర్గం నుంచి గిరిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 సార్వత్ర�
రాహుల్ గాంధీ గత ఏడాది నవంబరులో భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావర్కర్ బ్రిటిష్వారికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకునేవారు అన్నారు. తనను అండమాన్ సెల్యులార్ జైలు నుంచి విడుదల చేయాలని కోర
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఉన్నట్టుండి కాస్త ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ఉల్లసంగా సంభాషించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కనిపించిన దృశ్యం ఇది. మరాఠీ భాష�
నాగ్పూర్లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది. జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతా పేరుతో ఒక వ్యక్తి గడ్కరీ ఆఫీస్కు కాల్ చేశాడు. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని బెదిరించ�
పరీక్షకు ఒక గంట ముందు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పేపర్ను షేర్ చేసినట్లు దర్యాప్తు అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంలో తొలుత అహ్మద్నగర్లోని మాతోశ్రీ భాగూబాయ్ భంబ్రే అగ్రికల్చర్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ సిబ్బందిని అరెస్టు చ�
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ర�